ఒకరోజు ఒకామె వచ్చి భగవాన్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు
'మనసు పరిపరి విధాల పోతోంది. ఏం చెయ్యను స్వామీ?' అని అడిగింది.
'ఒకే విధంగా పోయేట్టు చూడు ' అన్నారు.
ఆమె వెళ్ళాక రంగన్ అనే భక్తుడు అడిగాడు
'భగవాన్! అది చాతనైతే, ఇంకేం కావాలి? జ్ఞానమే కదా?'
'మరి ఏం చెయ్యను? రాగానే తాము జ్ఞానులై పోవాలని
ఆశపడతారు మనుషులు. చాలా సులభమనుకుంటారు.
దాంట్లో వుండే కష్టాన్ని గుర్తించరు ' అన్నారు భగవాన్.
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Bhagavan's suggestion:
http://nonenglishstuff.blogspot.com/2008/11/blog-post_21.html
Post a Comment