ఒక భక్తుడు వుండేవాడు.
అతను భగవాన్ దగ్గరకి వచ్చినప్పుడల్లా తన్మయుడై భక్తితో పాటలు పాడి నృత్యం చేసేవాడు.
ఒకసారి అతను వెళ్ళిన తరువాత భగవాన్ రంగన్ తో అన్నారు.
' ఇక్కడికి వొచ్చినప్పుడు ఆ విధంగా ఆనందంతో నృత్యం చేస్తాడు.
వెళ్ళేప్పుడు,
ఇక్కడికి వొచ్చినప్పుడు దించిన పాపపు మూటని,
భుజాన పెట్టుకొని వెళ్ళిపోతాడు '
Showing posts with label పాపులు. Show all posts
Showing posts with label పాపులు. Show all posts
వొకరోజు బెంగాల్ నుంచి కొంత మంది వచ్చారు. ఇదివరకే వాళ్ళలో ఒకరు తమ బిడ్డను పోగొట్టుకుని వున్నారు. 'స్వామీ! నా బిడ్డ అంత చిన్న వయసులోనే ఎందుకు చనిపోయాడు. అది ఆ బిడ్డ కర్మ వల్లనా? లేక మేమనుభవించవలసిన కర్మ ఫలితాలేమైన మిగిలివున్నాయా?' .
'లేదు ! పిల్లవాడి ప్రారబ్దశేషం తీరిపోయింది. అది కర్మఫలితమే . మీ విషయానికొస్తే మీరింకెంతమాత్రమూ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈశ్వరుడు తాను యిచ్చిన వాటిని తిరిగి తానే తీసుకున్నాడు కనుక.'
'అయితే స్వామీ ! పిల్లవాడు జీవించి వుండి అతనికంటే పెద్దవాళ్ళెవరైనా మనరణించి వుంటే వుంటే, యెవరెక్కువ పాపులు?'
భగవాన్ సమాధానం చెప్పలేదు. మౌనంగా యెటో చూస్తున్నారు.
'స్వామీ! ఒక వ్యక్తి యెక్కువ కాలం జీవించి వున్నాడంటే, తన మోక్షమార్గాన్ని సుగమం చేసుకోవటనికి యెక్కువ అవకాశాలు వున్నట్లే కద?''
'త్వరగా చనిఫోయినవాడు మళ్ళీ జన్మించి
తన ప్రారబ్ద శేషాన్ని పూర్తిచేయటానికే యెక్కువ వెసులుబాటుగా వుంటుంది.'
'లేదు ! పిల్లవాడి ప్రారబ్దశేషం తీరిపోయింది. అది కర్మఫలితమే . మీ విషయానికొస్తే మీరింకెంతమాత్రమూ చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈశ్వరుడు తాను యిచ్చిన వాటిని తిరిగి తానే తీసుకున్నాడు కనుక.'
'అయితే స్వామీ ! పిల్లవాడు జీవించి వుండి అతనికంటే పెద్దవాళ్ళెవరైనా మనరణించి వుంటే వుంటే, యెవరెక్కువ పాపులు?'
భగవాన్ సమాధానం చెప్పలేదు. మౌనంగా యెటో చూస్తున్నారు.
'స్వామీ! ఒక వ్యక్తి యెక్కువ కాలం జీవించి వున్నాడంటే, తన మోక్షమార్గాన్ని సుగమం చేసుకోవటనికి యెక్కువ అవకాశాలు వున్నట్లే కద?''
'త్వరగా చనిఫోయినవాడు మళ్ళీ జన్మించి
తన ప్రారబ్ద శేషాన్ని పూర్తిచేయటానికే యెక్కువ వెసులుబాటుగా వుంటుంది.'
ఒకసారి ఒకాయన
'ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గరికి. నాలో ఏ మార్పూ కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను '
అని దుఃఖపడ్డాడు. 'ఈ దారిలో మైలు రాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోతోందీ నీ కెట్లా తెలుస్తుంది ?
మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు?
గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు.
వాడు చెయ్యవలసింది అంతే.
స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు ' అన్నారు.
'ఇన్నేళ్ళబట్టి వస్తున్నాను మీ దగ్గరికి. నాలో ఏ మార్పూ కనపడదు. నేను ఇంకా పాపిగానే వున్నాను '
అని దుఃఖపడ్డాడు. 'ఈ దారిలో మైలు రాళ్ళు లేవు. నువ్వెంత దూరం పోతోందీ నీ కెట్లా తెలుస్తుంది ?
మీరంతా మొదటి తరగతి ప్రయాణీకులు. మొదటి తరగతి ప్రయాణీకుడు ఏం చేస్తాడు?
గార్డుతో చెబుతాడు తాను ఎక్కడ దిగాలో. చెప్పి తలుపులు బిగించుకుని నిద్రపోతాడు.
వాడు చెయ్యవలసింది అంతే.
స్టేషన్ రాగానే గార్డే వచ్చి లేపుతాడు ' అన్నారు.
ఒకసారి ఒకాయన తాను పాపిని అని ఏడ్చాడు భగవాన్ ముందు.
'నిద్రలో ఏముండింది ? పుణ్యం వుందా, పాపం వుందా ? నిద్రలో నువ్వు పుణ్యుడివా?పాపివా? ఎవరు నువ్వు? '
'నాకు తెలీదు, '
'ఇప్పుడుమాత్రం ఏం తెలుసు నీకు, నువ్వెవడివో చెప్పేందుకు?
నువ్వు చేసింది పుణ్యమో, పాపమో, ! పుణ్యం అనుకుంటే అది పుణ్యం,
పాపం అనుకుంటే అది పాపమూనా ? పుణ్యమూ పోతుంది, పాపమూ పోతుంది.
మిగిలివుండేది నువ్వే ' .
'నిద్రలో ఏముండింది ? పుణ్యం వుందా, పాపం వుందా ? నిద్రలో నువ్వు పుణ్యుడివా?పాపివా? ఎవరు నువ్వు? '
'నాకు తెలీదు, '
'ఇప్పుడుమాత్రం ఏం తెలుసు నీకు, నువ్వెవడివో చెప్పేందుకు?
నువ్వు చేసింది పుణ్యమో, పాపమో, ! పుణ్యం అనుకుంటే అది పుణ్యం,
పాపం అనుకుంటే అది పాపమూనా ? పుణ్యమూ పోతుంది, పాపమూ పోతుంది.
మిగిలివుండేది నువ్వే ' .
ఆశ్రమం పక్కనే వున్న దక్షిణామూర్తి మంటపంలో ఒకాయన భంగు తాగి కేకలు వేస్తుండేవాడు. జయంతికి ఆయన్ని ఎవరూ గమనించలేదు. ఆయన గబ గబా భగవాన్ ముందుకు వొచ్చి, అధికారంగా డిమాండ్ చేస్తో -
'నీ గేటు దగ్గిర దర్వాన్ కి నువ్వు భోజనం పెట్టుకోకపోతే ఎవరు పెడతారనుకున్నావు ? ' అని గర్జించాడు.
దానికి భగవాన్ మహా వినయ స్వరంతో -
'అట్లాగా! ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా! మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే, ఎవరు పెడతారు? పొరపాటయింది, ఈసారికి వూరుకోండి.
మాధవా! ఈయన్ని తీసుకునివెళ్ళి భోజనం పెట్టించు ' అన్నారు.
పాపులమనుకునేవారు అనేకమంది వొచ్చేవారు భగవాన్ ముందుకి.
ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి.
'నీ గేటు దగ్గిర దర్వాన్ కి నువ్వు భోజనం పెట్టుకోకపోతే ఎవరు పెడతారనుకున్నావు ? ' అని గర్జించాడు.
దానికి భగవాన్ మహా వినయ స్వరంతో -
'అట్లాగా! ఎవరూ నిన్ను చూడనే లేదా? పొరపాటే. ఒరే మాధవా! మన దర్వానికి మనం భోజనం పెట్టకపోతే, ఎవరు పెడతారు? పొరపాటయింది, ఈసారికి వూరుకోండి.
మాధవా! ఈయన్ని తీసుకునివెళ్ళి భోజనం పెట్టించు ' అన్నారు.
పాపులమనుకునేవారు అనేకమంది వొచ్చేవారు భగవాన్ ముందుకి.
ఆయన్ని చూడగానే అనేక విధాలైన వికారాలు కలిగేవి.
Subscribe to:
Posts (Atom)