|| అక్షర మణమాల ||
పెరుమాళ్ళస్వామి,
స్వామి సేవ చేసుకుంటో ఊళ్ళో ఓ సత్రంలో భోజనం చేసేవారు.
కొన్నాళ్ళకు ఆ సత్రంవారికి ఆయన పద్దతి నచ్చలేదు.
అప్పుడు పెరుమాళ్ళస్వామి, భగవాన్ తో
'భిక్షుక వృత్తి స్వీకరించి, భిక్ష ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతాను.
ఆ సమయంలో పాడుకునేందుకు నాకో పాట రాసి ఇవ్వండి ' అని స్వామిని అర్థించారు.
తత్ఫలితంగా 'అరుణాచలశివ, అరుణాచలశివ,
అరుణాచలశివ, అరుణాచలా!' అనే పల్లవితో స్వామి పాట కట్టారు.
అదే 'అక్షర మణమాల ' .